మన దేశంలో ప్రస్తుతం చాలా దారుణాలు జరుగుతున్నాయి.. ప్రతిభ గల యువత నిర్వీర్యమై పోతోంది! రాజకీయ నాయకులు దేశాన్ని భ్రష్టుపట్టించేసారు..ఎక్కడా లేని విధంగా అవినీతి.. ప్రతి ఒక్కరూ నా చిన్ని బొజ్జకి శ్రీరామ రక్షా అనుకోవడంతోనే ఈ సమస్య! క్వాలిటీ ఉన్న చదువులు అందడం లేదు..ఒక వైపు మత కలహాల దారుణాలు..దేవుడా రక్షించు నా దేశాన్ని!!!
No comments:
Post a Comment